Tuesday, 10 November 2015

దీపావళి శుభాకాంక్షలు

ఈ ఆనందాల శుభవేళ...
హితులు, సన్నిహితులు..
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
 


from జైకిసాన్ http://ift.tt/1HGR8mE

దీపావళి శుభాకాంక్షలు

ఈ ఆనందాల శుభవేళ...
హితులు, సన్నిహితులు, మిత్రులందరికీ...
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

Thursday, 22 October 2015

విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!!

                                                           


ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.


from జైకిసాన్ http://ift.tt/1Np8Cbq

విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!!

                                                             



ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Monday, 14 September 2015

ఇప్పుడు వరి వద్దు.. ఆరుతడే ముద్దు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు
                                                                           




from జైకిసాన్ http://ift.tt/1LdwrDZ

ఆరుతడి పంటలే శరణ్యం!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు
                                                                          

Sunday, 30 August 2015

పేదింట్లో ఉడకని పప్పులు!

                                                               
కిలో కందిపప్పు రూ.150., కిలో మినపగుండ్లు రూ.140.,సామాన్యుడికి పోషకాహారాన్ని అందించే పప్పుధాన్యాల ధరలిలా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంటే ద్రవ్యోల్భణం అత్యల్ప స్థాయిలో ఉందనేది ఏలినవారి మాట. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ధరల మధ్య సమన్వయం సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా దిగుమతులతో చేతిచమురు వదిలించుకుంటోందే తప్ప ఆయా పంటలు సాగు చేస్తున్న మెట్ట రైతులకు చేయూతను అందించడం లేదని విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్‌ లోడ్‌ చేస్తున్నాను
                                                                                 
                                                                      





from జైకిసాన్ http://ift.tt/1fQkUxl