కిలో కందిపప్పు రూ.150., కిలో మినపగుండ్లు రూ.140.,సామాన్యుడికి పోషకాహారాన్ని అందించే పప్పుధాన్యాల ధరలిలా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంటే ద్రవ్యోల్భణం అత్యల్ప స్థాయిలో ఉందనేది ఏలినవారి మాట. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ధరల మధ్య సమన్వయం సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా దిగుమతులతో చేతిచమురు వదిలించుకుంటోందే తప్ప ఆయా పంటలు సాగు చేస్తున్న మెట్ట రైతులకు చేయూతను అందించడం లేదని విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
from జైకిసాన్ http://ift.tt/1fQkUxl