Sunday 31 May 2020

మిడతలపై ముప్పేట దాడి

మిడతల దండు ఉత్తర భారత రాష్ట్రాలను కమ్మేస్తున్న తరుణంలో దేశం అప్రమత్తం అయింది.  తెలుగు రాష్ట్రాలకు ముప్పు వచ్చే  అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలతో  అవి సంసిద్ధంగా ఉండటం అవసరం. ప్రపంచ ఆహార భద్రతను ప్రభావితం చేసే ఈ దండుపై ముప్పేట దాడికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో నేను రాసిన వ్యాసాన్ని ఈ  రోజు   ఈనాడు  ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2zRhTNx

Saturday 16 May 2020

“ ఏదీ సమగృ విధాన సేద్యం?”

సమగ్ర వ్యవసాయ విధానం రైతుల ఆదాయానికి భరోసాగా ఉంటుందంటూ  నేను రాసిన. “ ఏదీ సమగృ విధాన సేద్యం?.”   వ్యాసాన్ని  ఈరోజు  ఈనాడు ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2X7NsKq

Monday 4 May 2020

నేలకు సుస్తీ చేస్తే..!

మనకు ఒంట్లో నలతగా ఉంటే వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటామో., నేల విషయంలోనూ అంతే చేయాలి. నేల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించి పోషక లోపాలు ఉంటే వాటిని సవరించుకుంటూ భూసారాన్ని పరిరక్షించుకోవాలి. భూసార పరీక్షల ప్రకారం పంటలను ఎంపిక చేసుకుని నేలకు ఏమివ్వాలో అది అందించగలిగితే మంచి దిగుబడులు సాధ్యపడతాయి. అలానే పెట్టుబడి ఖర్చులు తగ్గి భూభౌతిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ అంశంపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మే సంచిక ప్రచురించింది.




from జైకిసాన్ https://ift.tt/3chbEkd

Sunday 3 May 2020

అన్నదాత మే 2020 సంపాదకీయం

అన్నదాత మే 2020 సంచిక కవర్ పేజి,   సంపాదకీయం



from జైకిసాన్ https://ift.tt/2W0RqFG

Saturday 2 May 2020

రోగనిరోధకశక్తినిచ్చే నిమ్మజాతి పండ్ల సాగు

మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే కరోనా సహా ఎలాంటి వైరస్ లు త్వరితంగా మనల్ని ఆశించే అవకాశం లేదన్నది వైద్యుల మాట. ఈ కారణంగానే గత నెల రోజులుగా రోగనిరోధకశక్తినిచ్చే నిమ్మజాతి పండ్ల వినియోగం అమాంతం పెరిగింది. దురదృష్టం ఏమంటే  వాటిని పండించిన రైతులకు మాత్రం ధరలు గిట్టుబాటు కావడం లేదు.  వీటి సాగును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ  రాసిన నా వ్యాసాన్ని  ఈ రోజు ఈనాడు  ప్రచురించింది.




from జైకిసాన్ https://ift.tt/35t7zGL