Wednesday 15 March 2023

పోషకాహార భద్రత కావాలిప్పుడు



 దేశ జనాభాలో15 శాతం పోషకాహార లోప బాధితులు. నిత్యం 3 వేల నవజాత శిశు మరణాలు. దేశానికిప్పుడు కావాలసింది పోషకాహార భద్రత. ఇందుకు ప్రజాపంపిణీలో చిరుధాన్యాల పంపిణీతో పాటు అన్ని తృణధాన్య పంటలకు మద్దతు ధరలిచ్చి కొనుగోళ్లకు గ్యారంటీలు కల్పించడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసం ఈనాడులో ప్రచురితమైంది.




from జైకిసాన్ https://ift.tt/Kc78Qw2

Saturday 14 January 2023

Sunday 1 January 2023

సిరిధాన్యాలతోనే ఆహారభద్రత

ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వాడకం పెరిగితేనే ఆహార భద్రత సాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.





from జైకిసాన్ https://ift.tt/1nlSKou