ఎన్నో పంటల్లో మనం అధికోత్పత్తులు సాధిస్తున్నాం. కానీ పంటల సగటు ఉత్పాదకత పెరగడం లేదు. ఫలితంగా రైతుకు స్ధిరమైన నికరాదాయం దక్కడం లేదు. ఉత్పత్తితోపాటు ఉత్పాదకతను గణనీయంగా పెంచే దిశగా మరింత పరిశోధనలు జరగాలి. అధికోత్పత్తులను అందించే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన తరుణంలో అధిక దిగుబడులు అందించే విత్తనాల అందుబాటు, విత్తన చట్టాలు పటిష్టంగా లేకపోవడం వంటి అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/2tkROjf