నిస్సారమైన ఆహారం, మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం తెస్తున్న సమస్యలతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ తరుణంలో పోషకవిలువలు అధికంగా చిరుధాన్యాల వాడకాన్ని పెంచాలంటూ నేను రాసిన వ్యాసం అన్నదాత మే సంచికలో ప్రచురితమైంది.
from జైకిసాన్ https://ift.tt/bc4hjHa