అన్నదాత ఏప్రిల్ 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం
from జైకిసాన్ https://ift.tt/il5XEVt
సెంటు భూమిలేని కౌలు రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఎన్ని కొత్త చట్టాలు చేసినా భూయజమానులతో సమానంగా పంట రుణాలు సహా ఉత్పాదకాలు అందకపోతుండడంతో లక్షలాదిమంది కౌలుదార్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
వ్యవసాయంపై శ్రద్ధ పెట్టకుండా రైతు సంక్షేమం ఎలా వెల్లివిరిస్తుంది..? చేయూతనిస్తేనే సేద్యంపై రైతులకు భరోసా పెరుగుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మార్చి 2022 సంచిక ప్రచురించింది.