ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ గా విశిష్ట సేవలందించి తన విశ్రాంత జీవితంలో అనుభవాల సారంతో పల్లెల ప్రగతికి ఏం చేయాలనే అంశంపై "ఆశయం" అనే నవలను రచించారు శ్రీ తోట సాంబశివరావుగారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ఈ నవలకు నాకు ముందుమాట రాసే అవకాశాన్ని అందించిన వారికి ధన్యవాదములు.
from జైకిసాన్ https://ift.tt/3pMaZ1l