వరదలు, కరవు పరిస్థితులు తరచుగా రైతులతో చెలాగాటమాడుతున్నాయి. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో సంభవిస్తున్న విపత్తులతో వేల కోట్ల రైతు,జాతి సంపదను నష్టపోతున్నాం. విపత్తులను ఎదుర్కొనే ధీటైన పరిశోధనలకు నిధుల కేటాయింపులు లేక మన శాస్త్ర నైపుణ్యాలను వినియోగించుకోలేక పోతున్నామంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
పంటల సాగులో ఉత్పత్తిని పెంచాలన్నా., తగ్గించాలన్నా పలు కారకాలది. కీలక స్థానం. దిగుబడులు పెరగాలంటే విత్తు నుంచి కోత వరకు అన్ని దశల్లోనూ తీసుకొవాల్సిన జాగ్రత్తలపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక (ఆగస్టు'19 సంచిక) ప్రచురించింది.