Sunday 6 August 2017

రైతులతో ప్రకృతి దొంగాట!

వర్షాభావం తెలుగు రాష్ట్రాల రైతుల్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా తెలంగాణ రైతులపై ఈ ప్రభావం అధికం. ఏటా తొలకరిలో మురిపించి జూలై, ఆగస్టులలో మొహం చాటేస్తున్న వర్షాల కారణంగా పంటల ప్రణాళికలను ముందుకు మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మేలో స్వల్పకాలిక పెసర వంటి పంటలు వేసుకుంటే నాట్లు పడేలోగా ఒక పంట తీసేయవచ్చు. ఈ దిశగా రైతులకు దిశానిర్ధేశం చేయాలంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                        



from జైకిసాన్ http://ift.tt/2wyCmiY

వ్యాపార ఒప్పందాలపై అప్రమత్తతే కీలకం!