చెరకు రైతులు, మిల్లుల ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/347eeqR
చెరకు రైతులు, మిల్లుల ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
పండించే విషయంలో మన రైతులు ఎవరికీ తీసిపోరు. విత్తు నుంచి మార్కెట్ల వరకు కుట్రలు రచించే శక్తులను ఎదుర్కోలేని అన్నదాతలు దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నారు. పంటలు బాగానే పండినా కరోనా వెతలతో మార్కెట్ల ముందు బొక్కబోర్లా పడిన ఏడాది ఇది. 2020 లో వ్యవసాయరంగం తీరుతెన్నులపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక డిసెంబరు 2020 సంచిక లో ప్రచురితమైంది.
రైతులకు మేలు చేయని చట్టాలెందుకు..?
చట్టం రైతులకు మేలు చేస్తుందని భావిస్తే., కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించే సమయంలోనే రైతుసంఘాలతో చర్చించి ఉండాల్సింది. ఆదరాబాదరాగా చట్టం ఎందుకు ఆమోదించినట్టు..? దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ గా విశిష్ట సేవలందించి తన విశ్రాంత జీవితంలో అనుభవాల సారంతో పల్లెల ప్రగతికి ఏం చేయాలనే అంశంపై "ఆశయం" అనే నవలను రచించారు శ్రీ తోట సాంబశివరావుగారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ఈ నవలకు నాకు ముందుమాట రాసే అవకాశాన్ని అందించిన వారికి ధన్యవాదములు.
🪔🪔✨✨కష్టాల చీకట్లను తొలగించి ఈ దీపావళి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. - అమిర్నేని హరికృష్ణ ✨✨🪔🪔
రైతు బాంధవుడు, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ రంగా 120 వ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశం ఇది. మాజీమంత్రి, రైతు నాయకుడు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాకు ఆత్మీయ సత్కారం చేసిన ఆచార్య రంగా కిసాన్ సేవా సమితి కి, శోభనాద్రీశ్వరరావు గారికి నా ధన్యవాదాలు.
ఎకరా, రెండు ఎకరాలున్న రైతులు కూడా స్ధిరమైన ఆదాయం పొందే విధానాలు ఉన్నాయి. బయటి నుంచి కొనే అవసరం లేకుండా నిత్యం మన అవసరాలకు వాడే పూలు, పండ్లు సహా ఆహారమంతా పొలంలోనే పండించుకోగలిగితే, ఆ రైతు ఎవరిపైనా ఆధారపడాల్సిన పని ఉండదు. సరిగ్గా అటువంటి విధానాలను ఆచరించి చూపడమే కాకుండా ప్రకృతి సేద్యం, సమగ్ర వ్యవసాయ విధానాలపై దేశ వ్యాప్తంగా తోటి రైతులకు శిక్షణ ఇస్తున్న ప్రకృతి రైతు గుడివాడ నాగరత్నం నాయుడు. ఆయనపై నేను రాసిన కవర్ స్టోరీ నవంబరు 2020 అన్నదాత మేగజైన్ లో ప్రచురితమైంది.
మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ., మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు.
రైతుకు సేద్యం పట్ల భరోసా కలగాలంటే సేద్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే సంస్కరణలు అవసరం. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత" మాసపత్రిక అక్టోబరు '2020 సంచికలో ప్రచురితమైంది.
జీ కాట్ ప్రతినిధుల నుంచి అవార్డు తీసుకున్న వార్త నేటి ఈనాడులో.....
గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం