Wednesday 18 November 2020

“ఆశయం” ముందుమాట

 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్‌ గా విశిష్ట సేవలందించి తన విశ్రాంత జీవితంలో అనుభవాల సారంతో పల్లెల ప్రగతికి ఏం చేయాలనే అంశంపై "ఆశయం" అనే నవలను రచించారు శ్రీ తోట సాంబశివరావుగారు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన ఈ నవలకు నాకు ముందుమాట రాసే అవకాశాన్ని అందించిన వారికి ధన్యవాదములు.







from జైకిసాన్ https://ift.tt/3pMaZ1l

No comments: