కర్షకరత్న పురస్కారం
మియాపూర్ ధర్మపురి
క్షేత్ర ట్రస్టు బోర్డు వారు
ఆంగ్ల నూతన సంవత్సరం తొలి
రోజున నాకు ''
కర్షక రత్న''
పురస్కారం అందించారు.
రెండు దశాబ్దాలుగా ఈనాడు
ఈటీవీ ద్వారా రైతు ప్రయోజనాల
కోసం చేస్తున్న కృషికి
గుర్తింపుగా ఈ పురస్కారం
అందించినట్టు నిర్వాహకులు
తెలిపారు.
నాతో పాటు వ్యవసాయశాఖ
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు,
అన్నదాత సంపాదకులు
వాసిరెడ్డి నారాయణరావు,
రైతునేస్తం పత్రిక
ఎడిటర్ వేంకటేశ్వరరావులు
కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న
వారిలో ఉన్నారు.