Wednesday 5 October 2016

ఆశనిరాశల ఖరీఫ్‌!

భారత వ్యవసాయం వర్షాలతో జూదమాడుతుంటుందని రాయల్‌ కమిషన్‌ 1930 లలోనే పేర్కొంది. ఆరుగాలం కష్టాన్ని ప్రకృతి విపత్తులు ఊడ్చిపెడుతున్నాయి. వరుసగా రెండు మూడేళ్లపాటు ఖరీఫ్‌ సీజన్‌ను నష్టాలతో ముగించిన తెలుగు రైతులు ఈసారీ సీజన్‌ ఆలస్యం, భారీ వర్షాలతో నష్టపోయారు. పరిస్థితుల్ని సమన్వయం చేసుకోగలిగితే, రబీ పంటలు రైతులకు ఆశాజనకం కానున్నాయంటూ విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది
                                                                              



from జైకిసాన్ http://ift.tt/2dtPEJq

Sunday 4 September 2016

వినాయక చవితి, గురు పూజోత్సవ శుభాకాంక్షలు

మిత్రులందరికీ వినాయక చవితి  శుభాకాంక్షలు.  నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.




from జైకిసాన్ http://ift.tt/2bN8J2x

వినాయక చవితి, గురు పూజోత్సవ శుభాకాంక్షలు.

మిత్రులందరికీ వినాయక చవితి  శుభాకాంక్షలు.  నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.

Friday 12 August 2016

రావాలి మరో సస్య విప్లవం!

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వ్యవసాయ రంగం , రైతుల పరిస్ధితి పై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేసాను.


from జైకిసాన్ http://ift.tt/2aRMAmt

మరో సస్య విప్లవం దిశగా...!

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వ్యవసాయ రంగం , రైతుల పరిస్ధితి పై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేసాను.

Monday 9 May 2016

పేద దేశాల రైతుల్ని శాసిస్తున్న సంపన్న దేశాలు

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) సమావేశాల్లో ప్రతిసారీ పేద దేశాల కంటే గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు అమెరికా ఐరోపా దేశాల పన్నుతున్న కుట్రలు వర్ధమానే దేశాల్లో వ్యవసాయరంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల్ని ఎలా దెబ్బతీస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా నైరోబీలో జరిగిన సమావేశంలో ఎగుమతి రాయితీలపై సంపన్న దేశాల ఉచ్చులో పడ్డ భారత్‌, తానెలంటా సంతకం చేయలేదని చెబుతున్నప్పటికీ ఇంకా మేలుకోని పక్షంలో మన రైతుల ప్రయోజనాలను దెబ్బతినే అవకాశముందని., అలానే వేలం వెర్రిగా పత్తి సాగుకి దిగే బదులు సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్‌లోడ్‌ చేశాను..          
                                                          



from జైకిసాన్ http://ift.tt/24HMcum

పత్తి పై సంపన్న దేశాల కుట్ర

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) సమావేశాల్లో ప్రతిసారీ పేద దేశాల కంటే గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు అమెరికా ఐరోపా దేశాల పన్నుతున్న కుట్రలు వర్ధమానే దేశాల్లో వ్యవసాయరంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల్ని ఎలా దెబ్బతీస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా నైరోబీలో జరిగిన సమావేశంలో ఎగుమతి రాయితీలపై సంపన్న దేశాల ఉచ్చులో పడ్డ భారత్‌, తానెలంటా సంతకం చేయలేదని చెబుతున్నప్పటికీ ఇంకా మేలుకోని పక్షంలో మన రైతుల ప్రయోజనాలను దెబ్బతినే అవకాశముందని., అలానే వేలం వెర్రిగా పత్తి సాగుకి దిగే బదులు సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్‌లోడ్‌ చేశాను..  
                                                       

Thursday 24 March 2016

రైతుకు ధీమా కొత్త పంటల బీమా

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ ఖరీఫ్‌ నుంచి అమలు చేయనున్న కొత్త పంటల బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకం అందించే ప్రయోజనాలు, అమలులో తలెత్తే లోపాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. అప్‌లోడ్‌ చేసిన నా వ్యాసం  మీ కోసం....
                                                              



from జైకిసాన్ http://ift.tt/1o8gJko

కొత్త పంటల బీమాతో రైతులకు ధీమా..!

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ ఖరీఫ్‌ నుంచి అమలు చేయనున్న కొత్త పంటల బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకం అందించే ప్రయోజనాలు, అమలులో తలెత్తే లోపాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. అప్‌లోడ్‌ చేసిన నా వ్యాసం  మీ కోసం....
                                                                   

Tuesday 1 March 2016

రైతు సంక్షేమ రాగం

సాగుదార్ల సంక్షేమం ధ్యేయంగా మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి బడ్జెట్‌ ఇది. సేద్యానికి భారీ కేటాయింపులతో రైతులు స్థితిగతులు ఒక్కసారిగా ఏమీ మారిపోవు కానీ వారి శ్రేయం దిశగా పడిన తొలి అడుగు ఇది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ క్లిప్పింగ్‌ మీ కోసం....



from జైకిసాన్ http://ift.tt/1oXAgp2

రైతు శ్రేయం దిశగా...

సాగుదార్ల సంక్షేమం ధ్యేయంగా మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి బడ్జెట్‌ ఇది. సేద్యానికి భారీ కేటాయింపులతో రైతులు స్థితిగతులు ఒక్కసారిగా ఏమీ మారిపోవు కానీ వారి శ్రేయం దిశగా పడిన తొలి అడుగు ఇది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ క్లిప్పింగ్‌ మీ కోసం....
                                                       

Saturday 2 January 2016

కర్షకరత్న పురస్కారం

కర్షకరత్న పురస్కారం
                                                           



మియాపూర్‌ ధర్మపురి క్షేత్ర ట్రస్టు బోర్డు వారు ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజున నాకు '' కర్షక రత్న'' పురస్కారం అందించారు. రెండు దశాబ్దాలుగా ఈనాడు ఈటీవీ ద్వారా రైతు ప్రయోజనాల కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్టు నిర్వాహకులు తెలిపారు. నాతో పాటు వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అన్నదాత సంపాదకులు వాసిరెడ్డి నారాయణరావు, రైతునేస్తం పత్రిక ఎడిటర్‌ వేంకటేశ్వరరావులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.