ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) సమావేశాల్లో ప్రతిసారీ పేద దేశాల కంటే
గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు అమెరికా ఐరోపా దేశాల పన్నుతున్న కుట్రలు
వర్ధమానే దేశాల్లో వ్యవసాయరంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల్ని
ఎలా దెబ్బతీస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా నైరోబీలో జరిగిన
సమావేశంలో ఎగుమతి రాయితీలపై సంపన్న దేశాల ఉచ్చులో పడ్డ భారత్, తానెలంటా
సంతకం చేయలేదని చెబుతున్నప్పటికీ ఇంకా మేలుకోని పక్షంలో మన రైతుల
ప్రయోజనాలను దెబ్బతినే అవకాశముందని., అలానే వేలం వెర్రిగా పత్తి సాగుకి
దిగే బదులు సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ
రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్లోడ్ చేశాను..
No comments:
Post a Comment