Wednesday 15 March 2023

పోషకాహార భద్రత కావాలిప్పుడు



 దేశ జనాభాలో15 శాతం పోషకాహార లోప బాధితులు. నిత్యం 3 వేల నవజాత శిశు మరణాలు. దేశానికిప్పుడు కావాలసింది పోషకాహార భద్రత. ఇందుకు ప్రజాపంపిణీలో చిరుధాన్యాల పంపిణీతో పాటు అన్ని తృణధాన్య పంటలకు మద్దతు ధరలిచ్చి కొనుగోళ్లకు గ్యారంటీలు కల్పించడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసం ఈనాడులో ప్రచురితమైంది.




from జైకిసాన్ https://ift.tt/Kc78Qw2