Sunday 31 May 2020

మిడతలపై ముప్పేట దాడి

మిడతల దండు ఉత్తర భారత రాష్ట్రాలను కమ్మేస్తున్న తరుణంలో దేశం అప్రమత్తం అయింది.  తెలుగు రాష్ట్రాలకు ముప్పు వచ్చే  అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలతో  అవి సంసిద్ధంగా ఉండటం అవసరం. ప్రపంచ ఆహార భద్రతను ప్రభావితం చేసే ఈ దండుపై ముప్పేట దాడికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో నేను రాసిన వ్యాసాన్ని ఈ  రోజు   ఈనాడు  ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2zRhTNx

No comments: