Wednesday 29 October 2014

ప్రముఖులతో కాసేపు....

వివిధ రంగాల ప్రముఖులతో భావజాల మార్పిడి...
సెంటర్ ఫర్ హ్యుమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆధ్వర్యంలో...
గత రాత్రి సరదాగా నిజాం క్లబ్ లో...
పాల్గొన్న ప్రముఖులతో నేను...
శ్రీ పద్మనాభయ్య, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, శ్రీ ద్వారకా తిరుమలరావు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్.,   శ్రీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ., శ్రీ ఎంవీ కృష్ణారావ్, నగర మాజీ పోలీస్ కమిషనర్., శ్రీ కే.సి. రెడ్డి, సిరియాలో ఐక్యరాజ్యసమితి మాజీ సలహాదారు., శ్రీ పీవీ రమేష్, ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి., శ్రీ రాజకుమార్, రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి., హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ  ఉపకులపతి రామకృష్ణ రామస్వామి., సిహెచ్ ఎస్ ఎస్ డైరెక్టర్ డా. కన్నెగంటి రమేష్ బాబు., తులసి సీడ్స్ డైరెక్టర్ కృష్ణ చైతన్య, న్యాయవాది విజయ్ కుమార్.
                                                                     

No comments: