శిశిరం వెళ్లి వసంతం వచ్చేసింది. ఈ నవ వసంతం ఆసాంతం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. హితులు, సన్నిహితులు, ముఖపుస్తక మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ. అమిర్నేని హరికృష్ణ
No comments:
Post a Comment