మైనింగ్ మాఫియాను గడ గడలాడించిన అప్పటి సీబీఐ దిగ్గజం జెడి లక్మీనారాయణ గారు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో రైతులతో సమావేశమవుతున్నారు. రైతు సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. దీనిపై నా అనుభవాలను తెలుసుకునేందుకు వారు నన్ను ఆహ్వానించారు. వ్యవసాయరంగంపై నేను రాసిన వ్యాసాల్లోని మంచి సూచనల్ని పలు సమావేశాల్లో రైతులకు చదివి వినిపించాను అంటూ గతేడాది రాసిన కొన్ని వ్యాసాలను ఉటంకిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది.
రైతు సంక్షోభ నివారణకు ఒక ఫ్రెమ్ వర్క్ రూపొందిస్తున్న వారి నుంచి నిన్న సాయంత్రం ఊహించని రీతిలో ఒక చిరు సన్మానం. ధన్యవాదాలు సర్.
రైతు సంక్షోభ నివారణకు ఒక ఫ్రెమ్ వర్క్ రూపొందిస్తున్న వారి నుంచి నిన్న సాయంత్రం ఊహించని రీతిలో ఒక చిరు సన్మానం. ధన్యవాదాలు సర్.
from జైకిసాన్ https://ift.tt/2yf6Z06
No comments:
Post a Comment