కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పధకాన్ని తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదు. వాటాల విషయంలో పట్టు విడుపులకు పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేయాల్సిన పధకం ఇలా నీరుగారుతుండటం వల్ల విపత్తులు సంభవించినప్పుడల్లా రైతులకు బీమా ధీమా కల్పించలేకపోతోంది. ఈ అంశంపై సెప్టెంబరు అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైన నా వ్యాసమిది.
from జైకిసాన్ https://ift.tt/3tgfanS
No comments:
Post a Comment