సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని లాభసాటి సేద్యం చేయాలంటే ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న విధానాలకు ఆధునికతను జోడించాలి. రైతులు ఒక్కరుగా కంటే సమష్టిగా సంఘటితంగా ఏర్పడితేనే ఇది సాధ్యం. ఉత్పత్తిదారుల సంఘాలుగా రైతులు ఏర్పడి సమష్టిగా ముందుకు సాగితే వచ్చే ప్రయోజనాలతో పాటు నాబార్డు వాటికి అందిస్తున్న చేయూతపై నేను రాసిన వ్యాసం నవంబరు 2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.
from జైకిసాన్ https://ift.tt/3waJfqB


No comments:
Post a Comment