నెట్ కు దూరంగా వ్యక్తిగత పని ఒత్తిడిలో ఉండి నిన్న ఈనాడులో ప్రచురితమైన నా
వ్యాసం "మార్కెట్ వలలో విల విల - పత్తి రైతు దూదిపింజే " ను పోస్ట్
చేయలేకపోయాను. రాష్ట్రంలో పత్తి రైతుల మార్కెట్ కష్టాలపై రాసిన ఈ వ్యాసంలో
కేంద్ర పత్తి సంస్థ (సిసిఐ) బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టడం జరిగింది.
బ్లాగు మిత్రుల కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
No comments:
Post a Comment