ఒక మహోద్విగ్న
ఘట్టం ఆవిష్కృతమైంది.
ప్రజా రాజధాని అమరావతికి
పునాదిరాయి పడింది.
విజయదశమి శుభదినాన విజయోస్తు
అంటూ ఆశీస్సులు అందాయి.
ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది.
అమరావతి విశ్వరాజధానిగా
వెలుగొందుతుంది.
విజయోస్తు..!
దిగ్విజయోస్తు!!
తెలుగు వారందరికీ విజయదశమి
శుభాకాంక్షలు.
No comments:
Post a Comment