Thursday 22 October 2015

విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!!

                                                           


ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.


from జైకిసాన్ http://ift.tt/1Np8Cbq

2 comments:

Anonymous said...

మోడిజీ పాకేజ్. పిడికెడు మట్టి. ముంతెడు నీళ్ళు.

Unknown said...

అమరావతి శంకుస్థాన చారిత్రాత్మక ఘట్టం
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాన కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.