ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
from జైకిసాన్ http://ift.tt/1Np8Cbq
2 comments:
మోడిజీ పాకేజ్. పిడికెడు మట్టి. ముంతెడు నీళ్ళు.
అమరావతి శంకుస్థాన చారిత్రాత్మక ఘట్టం
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాన కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
Post a Comment